భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం!

భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం! N TODAY NEWS: ప్రత్యేక కథనం దేశంలోనే తొలిసారిగా సహజ మరణం పొందిన వ్యక్తి నుంచి అవయవాల సేకరణ ఢిల్లీ మణిపాల్ ఆసుపత్రి వైద్యులు సాధించిన ఘనత ‘నార్మోథెర్మిక్‌ రీజనల్‌ పర్ఫ్యూజన్‌’ అనే ప్రత్యేక ప్రక్రియ వినియోగం గుండె ఆగిపోయిన 5 నిమిషాల తర్వాత కాలేయం, కిడ్నీల సేకరణ మోటార్ న్యూరాన్ వ్యాధిగ్రస్థురాలు గీతాచావ్లా అవయవదానంతో ఆదర్శం బ్రెయిన్‌డెడ్ కేసుల్లోనే సాధ్యమనుకున్న అవయవదానంలో కొత్త […]

ఆపిటోరియా(అరబిందో )పరిశ్రమలో అగ్ని ప్రమాదం…

ఆపిటోరియా(అరబిందో )పరిశ్రమలో అగ్ని ప్రమాదం… NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్. నవంబర్ 9 ★తప్పిన ప్రాణనష్టం . ★బోరపట్ల ఆపిటోరియా యూనిట్ 1లొ చెలరేగిన మంటలు ★మంటలను అదుపు చేసిన పరిశ్రమలోని అగ్నిమపాక యంత్రాలు ★నర్సాపూర్ నియోజకవర్గ పరదిలోని హత్నూర మండలంలొ ఘటన హత్నూర మండల పరదిలోని బోరపట్ల గ్రామ శివారులొ ఉన్న ఆపిటోరియా (అరబిందో)ఫార్మ ప్రవేట్ లిమిటెడ్ యూనిట్ 1 పరిశ్రమలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఒక్కసారిగా పరిశ్రమలో […]

పేదవారికి అండగా ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్

పేదవారికి అండగా ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత అన్నదానం! NTODAY NEWS: హైదరాబాద్ పేదరికం, ఆకలితో అల్లాడుతున్న వారికి, ఆసుపత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి అండ‌గా నిలుస్తూ ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్ (Ready to Serve Foundation) విశిష్ట సేవలు అందిస్తోంది. ఈ రోజు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వ‌హించారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన దాదాపు 300 మందికి పైగా పేదలకు, రోగుల […]

ఐటీ ఆఫీసర్ పేరుతో బెదిరింపులు

ఐటీ ఆఫీసర్ పేరుతో బెదిరింపులు నిందితుడి అరెస్ట్ NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా.. అర్బన్ సీఐ రమేష్ చిలకలూరిపేట పట్టణంలోని వివిధ వ్యాపారవేత్తల వివరాలను ఆన్‌లైన్‌లో సేకరించి, తాను ఇన్‌కమ్ టాక్స్ (ఆదాయపు పన్ను) అధికారిని అంటూ ఫోన్లలో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర నిందితుడిని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయిపై ఇప్పటికే ఎనిమిది పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. చిలకలూరిపేట అర్బన్ […]

నూతనంగా ఎన్నుకోబడిన ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ కార్యవర్గం

నూతనంగా ఎన్నుకోబడిన ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ కార్యవర్గం NTODAY NEWS: ఏలూరు శనివారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ జనరల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎన్నికల పరిశీలకులుగా ఏలూరు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి ఎన్నికల నిర్వహించి ఈ కింది కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోబడటమైనది. అధ్యక్షులుగా కురమా ఆనందకుమార్(2వ సారి), ఉపాధ్యక్షులుగా ఎల్.వి.ఏ రత్నకుమార్, ఎం.వి సుబ్బారావు, ఎం.డబ్ల్యూ బెనర్జీ, […]

వందేమాతరం 150 సంబరాలలో పాల్గొన్న బిజెపి నాయకులు

వందేమాతరం 150 సంబరాలలో పాల్గొన్న  బిజెపి నాయకులు NTODAY NEWS: గొల్లప్రోలు మండల ప్రతినిధి భోర శివారెడ్డి కాకినాడ లో జరిగిన వందే మాతరం గీతం150 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా, స్వరాజ్యం,, స్వదేశీ,, సమైక్యత అనే నినాదంతో,బిజెపి నాయకులు మాట్లాడుతూ, ‘వందేమాతరం’ అనేది కేవలం ఒక గేయం కాదు, అది భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన జాతీయ గీతం మరియు భారత జాతీయతకు, దేశభక్తికి ప్రతీక. వందేమాతరం ను భకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ్ (భకిమ్ […]

ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్ లో నిర్మాణ మవుతున్న ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా.. చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఒక కోటి 20లక్షల రూపాయల తో అధునాతన వసతులు తో ఈ ఫిష్ మార్కెట్ నిర్మాణం కాబోతోందిఇంత కు ముందు రోడ్డు పైనే మటన్, చికెన్, ఫిష్ […]

వందేమాతరం రూపొందించి 150 సంవత్సరాలు..

వందేమాతరం రూపొందించి 150 సంవత్సరాలు.. NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా వందేమాతరం రూపొందించి 150 ఏళ్లు పూర్తయినసందర్బంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేమాతరం 150 ఏళ్ల వేడుకలలో భాగంగా శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు విద్యార్థిని విద్యార్థులచే సామూహికంగా వందేమాతరం గీతాలాపన చేయించడం జరిగింది అనంతరం ప్రధానోపాధ్యాయురాలు జె హైమావతి మాట్లాడుతూ వందేమాతరం విశిష్టతను తెలియజేశారు “వందేమాతరం” అంటే “తల్లిదేశానికి నమస్కారం” […]

జగన్ పాలనలో రాష్ట్ర ఖాతాలో అవినీతి జమ.. అభివృద్ధి మమా.

జగన్ పాలనలో రాష్ట్ర ఖాతాలో అవినీతి జమ.. అభివృద్ధి మమా. : మాజీమంత్రి ప్రత్తిపాటి NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా • డెవలప్ మెంట్ అంటే 16 నెలల జైల్ ట్రీట్మెంట్, పదితరాలకు సరిపడా సెటిల్మెంట్ కాదు జగన్ : ప్రత్తిపాటి • రాష్ట్రానికి అంతా తానే చేస్తే ప్రజలు 11తో ఎందుకు సత్కరించారో, ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి ఎందుకు దిగజార్చారో జగనే చెప్పాలి : ప్రత్తిపాటి. • ప్రజల, […]

వందేమాతరం గీతానికి 150 ఏళ్లు

వందేమాతరం గీతానికి 150 ఏళ్లు: చిలకలూరిపేటలో ఘనంగా వేడుకలు ర్యాలీ, సామూహిక గీతాలాపన NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా.. చిలకలూరిపేట మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు మరియు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ రఫాని ఆధ్వర్యంలో ఈ […]

Back To Top
Translate »